Skip to main content

Ruchira Kamboj: ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధిగా తొలి మహిళ

Ruchira Kamboj

ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధిగా రుచిరా కంబోజ్‌(58) బాధ్యతలు స్వీకరించారు. న్యూయార్క్‌లోని ఐరాస ప్రధాన కార్యాలయంలో.. సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ సమక్షంలో ఆమె బాధ్యతలు చేపట్టారు. టీఎస్‌ తిరుమూర్తి స్థానంలో ఎంపికైన ఆమె.. ఈ పదవి చేపట్టిన తొలి మహిళగా నిలిచారు.

చ‌ద‌వండి:  Weekly Current Affairs (Persons) Bitbank: బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ చైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు?

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 10 Aug 2022 07:02PM

Photo Stories