Skip to main content

Jyoti Ratre: ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన అత్యంత వృద్ధురాలిగా రికార్డు!!

మధ్యప్రదేశ్‌కు చెందిన జ్యోతి రాత్రే అనే వ్యాపారవేత్త, ఫిట్‌నెస్ ఔత్సాహికురాలు ఎవరెస్ట్ శిఖరాన్ని జయించి, అత్యంత వృద్ధ భారతీయ మహిళగా చరిత్రలో నిలిచిపోయింది.
Record breaking Everest Conqueror at 59   Jyoti Ratre Becomes India’s Oldest Woman to Conquer Mount Everest  Inspirational Mountaineer at 59

జ్యోతి మే 24వ తేదీ ఈ అద్భుత ఘనత సాధించింది. ఈ ఘనత సాధించినప్పుడు ఆమె వయస్సు 59 సంవత్సరాలు.

ఈ ఘనతతో జ్యోతి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి తేనుంగ్ జైన్ (62 సంవత్సరాలు) రికార్డును బద్దలు కొట్టింది. 2019లో ఎవరెస్టును అధిరోహించిన తేనుంగ్ జైన్, అప్పటి వరకు భారతదేశపు అత్యంత వృద్ధ మహిళా ఎవరెస్ట్ అధిరోహకురాలిగా నిలిచింది.

జ్యోతి రాత్రే 2018లో కూడా ఎవరెస్టును అధిరోహించడానికి ప్రయత్నించింది, కానీ చెడు వాతావరణం కారణంగా ఆమె శిఖరానికి చేరుకోలేకపోయింది. 2024లో మరోసారి ప్రయత్నించి, ఈసారి విజయం సాధించింది.

First Judge in California: అమెరికాలో తెలుగు మహిళకు అరుదైన గౌరవం.. ఈమె ఎవ‌రో తెలుసా..

Published date : 29 May 2024 11:09AM

Photo Stories