Skip to main content

PM Modi: కె.కె.పటేల్‌ ఆస్పత్రిని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?

KK Hospital

గుజరాత్‌లోని కచ్‌ జిల్లా భుజ్‌ నగరంలో 200 పడకల కె.కె.పటేల్‌ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిని ఏప్రిల్‌ 15న ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. అనంతరం మోదీ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయాలతో దేశంలో వైద్యుల కొరత తీరిపోనుందని అన్నారు. జిల్లాకో వైద్య కళాశాల ఏర్పాటు చేయాలన్న నిర్ణయం ఫలితంగా వచ్చే పదేళ్లలో రికార్డు స్థాయిలో వైద్యులు అందివస్తారని చెప్పారు.

Indian Navy: వాగ్‌షీర్‌ జలాంతర్గామిని నిర్మించిన సంస్థ?

గుటెరస్‌తో జై శంకర్‌ భేటీ
భారత విదేశాంగమంత్రి జై శంకర్‌ ఏప్రిల్‌ 14న ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి గుటెర్రస్‌తో సమావేశమయ్యారు. అమెరికాలోని న్యూయార్క్‌ వేదికగా జరిగిన ఈ భేటీలో.. రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం, అఫ్గానిస్తాన్, మయన్మార్‌లలో పరిస్థితులపై కూలంకషంగా చర్చించినట్లు జై శంకర్‌ ట్విటర్‌ ద్వారా తెలిపారు. భారత్‌–అమెరికా మధ్య జరిగిన 2+2 మంత్రుల స్థాయి సమావేశాల్లో పాల్గొనేందుకు వెళ్లిన మంత్రులు రాజ్‌నాథ్, జై శంకర్‌ ప్రస్తుతం ఆ దేశంలో పర్యటిస్తున్నారు.

India-Pakistan: అట్టారీ–వాఘా సరిహద్దును సందర్శించిన తొలి సీజేఐ?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
కె.కె.పటేల్‌ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి ప్రారంభం
ఎప్పుడు  : ఏప్రిల్‌ 15
ఎవరు    : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : భుజ్, కచ్‌ జిల్లా, గుజరాత్‌

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 16 Apr 2022 04:49PM

Photo Stories