Skip to main content

NITI Aayog report: ఇండియాస్‌ బూమింగ్‌ గిగ్‌ అండ్‌ ప్లాట్‌ఫామ్‌

India's booming gig and platform Economy
India's booming gig and platform Economy

దేశంలో తాత్కాలిక కార్మికుల(గిగ్‌ వర్కర్ల) సంఖ్య 2029–30 నాటికల్లా 2.35 కోట్లకు చేరుకునే అవకాశం ఉందని నీతి ఆయోగ్‌ నివేదిక తెలిపింది. 2020–21లో ఈ సంఖ్య 77 లక్షలుగా ఉందని పేర్కొంది. ఈ తరహా కార్మికులు, వారి కుటుంబాలకు భాగస్వామ్య పద్ధతిలో సామాజిక భద్రతా చర్యల (వైద్యసేవలు, బీమా, పెన్షన్‌ )ను అందించాలని సిఫారసు చేసింది. ‘ఇండియాస్‌ బూమింగ్‌ గిగ్‌ అండ్‌ ప్లాట్‌ఫామ్‌ ఎకానమీ’ పేరుతో రూపొందిన ఈ నివేదిక ప్రకారం–2020–21లో రిటైల్‌ట్రేడ్, విక్రయాల విభాగంలో 26.6 లక్షల మంది, రవాణా రంగంలో 13 లక్షల మంది, తయారీ రంగంలో 6.2 లక్షల మంది, ఆర్థిక సేవలు–బీమా రంగాల్లో 6.3 లక్షల మంది గిగ్‌ వర్కర్లున్నారు. 
 

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 04 Jul 2022 07:23PM

Photo Stories