Skip to main content

జాతీయ యువజన దినోత్సవం

స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జనవరి 12న కోల్‌కతాలో రామకృష్ణ మిషన్ ప్రధాన కార్యాలయం బేళూరు మఠంలో జాతీయ యువజన దినోత్సవం నిర్వహించారు.
Current Affairsఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ... పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) వివాదాస్పదం కావడం వల్లే ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించిందని, పాకిస్తాన్‌లో మైనార్టీలపై జరుగుతున్న మతపరమైన హింస అన్ని దేశాలకు తెలిసి వచ్చిందన్నారు. పాకిస్తాన్ 70 ఏళ్లుగా తమ దేశం లో మైనార్టీలపై సాగిస్తున్న హింసాకాండకు ఆ దేశమే సమాధానమివ్వాలని అన్నారు. సీఏఏ ఎవరి పౌరసత్వాన్ని తీసుకోదని, ఆ చట్టం పౌరసత్వాన్ని ఇస్తుందని అన్నారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
జాతీయ యువజన దినోత్సవం
ఎప్పుడు : జనవరి 12
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : బేళూరు మఠం, రామకృష్ణ మిషన్, కోల్‌కతా

మాదిరి ప్రశ్నలు
Published date : 13 Jan 2020 05:57PM

Photo Stories