Skip to main content

కేజీబీవీలలో ఇంటర్‌ తరగతులు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని 131 కేజీబీవీ స్కూళ్లలో నూతనంగా ఇంటర్మీడియట్‌ తరగతులను ప్రారంభిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జూన్‌ 20న ఉత్తర్వులు జారీ చేసింది.
Inter classes in KGBVs
కేజీబీవీలలో ఇంటర్‌ తరగతులు

2022–23 విద్యాసంవత్సరం నుంచి ఈ స్కూళ్లలో Intermediate మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభమవుతాయని ఉత్తర్వుల్లో పేర్కొంది. స్కూళ్ల వారీగా జాబితాను ప్రకటించింది.

చదవండి: 

Published date : 21 Jun 2022 12:36PM

Photo Stories