సాక్షి, అమరావతి: ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫీజును ఎలాంటి రుసుము లేకుండా డిసెంబర్ 19వ తేదీలోపు చెల్లించవచ్చని Board of Intermediate Education, AP కార్యదర్శి ఎంవీ శేషగిరిబాబు డిసెంబర్ 1న ఒక ప్రకటనలో తెలిపారు.
APBIE: ఇంటర్ పరీక్ష ఫీజు గడువు ఇదే..
రెగ్యులర్ విద్యార్థులు, ఇంతకుముందు ఫెయిలైనవారు, హాజరు మినహాయింపు కోరిన ప్రైవేట్ విద్యార్థులు, గ్రూప్ మార్పు చేసుకున్నవారు 19వ తేదీలోపు ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు.