Skip to main content

స్కూల్‌ గ్రాంటు కింద రూ.122 కోట్లు

ప్రభుత్వ పరిధిలోని ఎలిమెంటరీ, సెకండరీ, సీనియర్‌ సెకండరీ స్కూళ్లకు కాంపోజిట్‌ స్కూల్‌ గ్రాంటు కింద రూ.122.04 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది.
స్కూల్‌ గ్రాంటు కింద రూ.122 కోట్లు
స్కూల్‌ గ్రాంటు కింద రూ.122 కోట్లు

ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ సమగ్ర శిక్ష ప్రాజెక్టు డైరెక్టర్‌ కె.వెట్రిసెల్వి నవంబర్‌ 22న సర్క్యులర్‌ విడుదల చేశారు. 2021–22 విద్యాసంవత్సరానికి సంబంధించి కేంద్ర ప్రాజెక్టు అప్రూవల్‌ బోర్డు ఆమోదం మేరకు నిధులు విడుదల చేశారు. 

Published date : 23 Nov 2021 03:09PM

Photo Stories