Muthyala Sai Sindhu: టెన్త్‌ విద్యార్థిని రూ.3 వేల విరాళం

మహబూబాబాద్‌: మహబూబాబాద్‌ జిల్లా కేంద్రానికి చెందిన పదవ తరగతి విద్యార్థిని ముత్యాల సాయిసింధు.. తన వంతుగా వరద బాధితుల సహాయార్థం సీఎం సహాయ నిధికి రూ.3 వేల విరాళాన్ని కలెక్టర్‌ కార్యాలయంలో సీఎం రేవంత్‌రెడ్డికి అందజేసింది.   

చదవండి: Free Training: ఐటీఐ పూర్తి చేసిన ఉద్యోగులకు ఉచితంగా శిక్షణతో పాటు ఉద్యోగం

#Tags