Indian Citizenship : భార‌త పౌర‌త్వాన్ని వ‌దులుకున్న ల‌క్ష‌ల మంది.. ఇదే అత్య‌ధికం..

భారత పౌరసత్వాన్ని వదులుకొని విదేశాల్లో స్థిరపడుతున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. 2023లో ఏకంగా 2,16,219 మంది భారత పౌరసత్వాన్ని వదులుకున్నారు. విదేశీ వ్యవహారాల శాఖ ఈ మేరకు గణాంకాలను వెల్లడించింది.

Special Shoes : సాయుధ బలగాల సిబ్బందికి ఐఐటీ ప్ర‌త్యేక‌మైన బూట్లు..

అలాగే, 2022లో 2,25,620 మంది, 2021లో 1,63,370 మంది, 2020లో 85,256 మంది, 2019లో 1,44,017 మంది భార‌తీయులు త‌మ పౌర‌స‌త్వాన్ని వ‌దులుకున్నారు. ఇలా, ప్ర‌తీ ఏడాది భార‌తీయులు విదేశాల్లోకి వెళ్లిపోతున్నారు. ఇలా, 2011 నుంచి ఇప్పటివరకు 16లక్షల మంది ప్రజలు భారత పౌరసత్వాన్ని వదులుకున్నట్లు కేంద్రం తెలిపింది.

#Tags