Padma Awards 2024: ప‌ద్మ‌శ్రీ అవార్డు అందుకున్న తెలంగాణ వారు వీరే..

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఢిల్లీలోని రాష్ట్ర‌ప‌తిభ‌వ‌న్‌లో మే 9వ తేదీ ప‌ద్మా అవార్డుల‌ను ప్ర‌దానం చేశారు.

ఇక్క‌డ రాష్ట్రపతి చేతుల మీదుగా తెలంగాణ‌కు చెందిన ముగ్గురు ప‌ద్మ‌శ్రీ అవార్డును అందుకున్నారు. సాహిత్యం-శిక్ష రంగంలో 2024 సంవ‌త్స‌రానికి తెలంగాణ‌లోని యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా వెల్లంకి గ్రామానికి చెందిన ప్రముఖ కవి కూరెళ్ల విఠలాచార్య రాష్ట్రపతి చేతుల మీదుగా ప‌ద్మ‌శ్రీ  పుర‌స్కారాన్ని స్వీకరించారు. 

అలాగే ఆలయ నిర్మాణ కళలో శిక్షణ పొందిన వేలు ఆనందాచారి, తెలుగు రాష్ట్రాల నుంచి ఏకైక మహిళ, ఒకేఒక్క సంస్కృత భాగవతారిణి దాలిపర్తి ఉమామహేశ్వరికీ పద్మశ్రీ అవార్డులు అందుకున్నారు. 

Megastar Chiranjeevi: పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్న చిరంజీవి..

#Tags