Skip to main content

Tourism Photography: టూరిజం ఫోటోగ్ర‌ఫీలో ప్ర‌తిభా పుర‌స్కారం

టూరిజం ఫోటోగ్ర‌ఫీలో భాగంగా కొండూరు జనార్దన్‌రాజుకు ప్ర‌తిభా పుర‌స్కారం ద‌క్కించుకున్నారు. ఈ మెర‌కు ఆయ‌న‌కు బ‌హుమ‌తి అంద‌జేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు.
Tourism photography award winner Janardhan Raju
Tourism photography award winner Janardhan Raju

సాక్షి ఎడ్యుకేష‌న్: ఫొటోగ్రఫీ అకాడమి ఆఫ్‌ ఇండియా నిర్వహించిన టూరిజం ఫొటోగ్రఫీలో రాయలసీమ టూరిజం అండ్‌ కల్చరల్‌ సొసైటీ కార్యదర్శి కొండూరు జనార్దన్‌రాజుకు రాష్ట్ర స్థాయి ప్రతిభా పురస్కారం దక్కింది. ఈ మేరకు సోమవారం నిర్వాహకులు రవీంద్రబాబు సమాచారం అందించారు.

janardhan raju

ఈ నెల 27న ప్రపంచ పర్యాటక దినోత్సవ సందర్భంగా ఈ బహుమతిని విజయవాడలో జరిగే ఓ సభలో అందజేయనున్నట్లు తెలిపారు.
 

Published date : 26 Sep 2023 05:37PM

Photo Stories