UPSC- 2021 Civils Ranker : సివిల్స్ ఇంటర్య్వూలో నన్ను అడిగిన ప్రశ్నలు ఇవే..
Sakshi Education
యూపీఎస్సీ-2021 సివిల్స్ ఫలితాల్లో నంద్యాల జిల్లా కోవెలకుంట్లకు చెందిన రైతు బిడ్డ గడ్డం సుధీర్కుమార్ సత్తా చాటారు. పెద్ద రామసుబ్బారెడ్డి, రమాదేవి దంపతుల కుమారుడైన సుధీర్కుమార్రెడ్డి 69వ ర్యాంకు సాధించారు. 1నుంచి 4వ తరగతి వరకు కోవెలకుంట్ల, 5 నుంచి 10వ తరగతి వరకు నంద్యాల, కర్నూలులో చదివారు. ఇంటర్ గుడివాడలో చదివి, పశ్చిమబెంగాల్ ఖరగ్పూర్లో ఐఐటీ పూర్తి చేశారు.ఐఏఎస్ సాధించాలన్న లక్ష్యంతో 2017 నుంచి ఢిల్లీలో కోచింగ్ తీసుకున్నారు. నాలుగో ప్రయత్నంలో సివిల్స్లో 69వ ర్యాంక్ సాధించి గడ్డం సుధీర్కుమార్తో సాక్షిఎడ్యుకేషన్.కామ్ ప్రత్యేక ఇంటర్వ్యూ..