Skip to main content

కారుణ్య నియామక సిబ్బందికి కంప్యూటర్‌ ప్రావీణ్య పరీక్షలు

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కారుణ్య నియామకాల కింద నియమితులైన ప్రభుత్వ సిబ్బందికి కంప్యూటర్‌ ప్రావీణ్య పరీక్షలను జూలై 26 నుంచి నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ కార్యదర్శి పీఎస్సార్‌ ఆంజనేయులు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
కారుణ్య నియామకాల కింద హెచ్‌వోడీ కార్యాలయాలు, సచివాలయంలో నియమితులైన వారు, వీఆర్‌వోలు, ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వీఆర్‌ఏలకు ఈ పరీక్ష ఉంటుందన్నారు.

చ‌ద‌వండి: వారంలో టెన్త్, ఇంటర్ ఫలితాలివ్వాలి: ఆదిమూలపు సురేష్

చ‌ద‌వండి: వైఎస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాలు పథకం కథాకమామీషు
Published date : 29 Jun 2021 03:57PM

Photo Stories