కారుణ్య నియామక సిబ్బందికి కంప్యూటర్ ప్రావీణ్య పరీక్షలు
Sakshi Education
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కారుణ్య నియామకాల కింద నియమితులైన ప్రభుత్వ సిబ్బందికి కంప్యూటర్ ప్రావీణ్య పరీక్షలను జూలై 26 నుంచి నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శి పీఎస్సార్ ఆంజనేయులు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
![](/sites/default/files/images/2021/06/29/APLogo.jpg)
కారుణ్య నియామకాల కింద హెచ్వోడీ కార్యాలయాలు, సచివాలయంలో నియమితులైన వారు, వీఆర్వోలు, ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వీఆర్ఏలకు ఈ పరీక్ష ఉంటుందన్నారు.
చదవండి: వారంలో టెన్త్, ఇంటర్ ఫలితాలివ్వాలి: ఆదిమూలపు సురేష్
చదవండి: వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాలు పథకం కథాకమామీషు
చదవండి: వారంలో టెన్త్, ఇంటర్ ఫలితాలివ్వాలి: ఆదిమూలపు సురేష్
చదవండి: వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాలు పథకం కథాకమామీషు
Published date : 29 Jun 2021 03:57PM