Skip to main content

హార్టికల్చర్ పీజీ, పీహెచ్‌డీలకు స్టైఫండ్ పెంపు

సాక్షి, అమరావతి: డాక్టర్ వైఎస్సార్ విశ్వవిద్యాలయంలో ఎంఎస్‌సీ (హార్టికల్చర్), పీహెచ్‌డీ విద్యార్థులకు స్టైఫండ్ పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
గత నెల ఆగస్టు నుంచి ఈ పెంపు వర్తిస్తుంది. పీజీ విద్యార్థులకు ప్రస్తుతం నెలకు ఇస్తున్న స్టైఫండ్ రూ.5 వేలను రూ.7 వేలకు, పీహెచ్‌డీ విద్యార్థులకు రూ.7 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతూ వ్యవసాయ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
Published date : 19 Sep 2020 02:21PM

Photo Stories