Skip to main content

APPSC Group 1: గ్రూప్ 1లో ర్యాంకు సాధించిన శ్రీ సాయిహర్ష

గ్రూప్ 1లో ర్యాంకు సాధించిన శ్రీ సాయిహర్ష
గ్రూప్ 1లో ర్యాంకు సాధించిన శ్రీ సాయిహర్ష

పాలకొండ రూరల్‌: పాలకొండ పట్టణంలోని ఓంసాయి నగర్‌కు చెందిన ముంజి శ్రీసాయిహర్ష గ్రూప్‌–1 ఫలితాల్లో ఎంపీడీఓగా ఎంపికయ్యారు. ఆయన పూర్తి విద్యాభ్యాసం ఓంసాయి విద్యాసంస్థల్లో జరిగింది. 10వ తరగతిలో 582 మార్కులు, ఇంటర్మీడియల్‌ ఎంపీసీలో 977 మార్కులు సాధించి బీఏ విద్యను ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని శ్రీచైతన్యలో పూర్తిచేశారు. ప్రస్తుతం ఢిల్లీలోని ఇగ్నో యూనివర్సిటీలో ఎకనామిక్స్‌లో పీజీ చేస్తున్నారు. సివిల్స్‌ పూర్తిచేయాలనే ఆసక్తిలో భాగంగా గ్రూప్స్‌కు హాజరై తొలిప్రయత్నంలో ఎంపీడీఓ ఉద్యోగం సాధించినట్టు తెలిపారు. రానున్నరోజుల్లో సివిల్స్‌కు ప్రయత్నిస్తానన్నారు. కుమారుని విజయంపై ఉపాధ్యాయులైన తల్లితండ్రులు చంద్రరావు, ప్రభావతి హర్షం వ్యక్తం చేశారు.

ఇవీ చ‌ద‌వండి: APPSC Group 1లో బొగ్గరం యువకుడి సత్తా

ఇవీ చ‌ద‌వండి: APPSC Group 1 Second Ranker 2023 Pavani Success Story

ఇవీ చ‌ద‌వండి: APPSC Group-1 First Ranker Bhanusri Lakshmi Success Story 

ఇవీ చ‌ద‌వండి: APPSC Group 1: స్టేట్‌ ట్యాక్స్‌ అసిస్టెంట్ కమిషనర్‌గా భార్గవ్‌

Published date : 18 Aug 2023 06:06PM

Photo Stories