Skip to main content

Jayanthi Patnaik: జాతీయ మహిళా కమిషన్‌ తొలి అధ్యక్షురాలు జయంతి పట్నాయక్‌ కన్నుమూత

Jayanti Patnaik passes away

ఒడిషా కాంగ్రెస్‌ నాయకురాలు, దివంగత ముఖ్యమంత్రి జె.బి.పట్నాయక్‌ సతీమణి జయంతి పట్నాయక్‌(90) కన్నుమూశారు. గంజాం జిల్లా అస్కా పట్టణంలో 1932 ఏప్రిల్‌7న జన్మించిన జయంతి.. బ్రహ్మపుర, కటక్‌ల నుంచి మూడుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. రాజ్యసభకూ ప్రాతినిధ్యం వహించారు. పి.వి.నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయంలో 1992లో ఏర్పాటైన జాతీయ మహిళా కమిషన్‌ కు తొలి చైర్‌ పర్సన్‌గా సేవలందించారు.
 

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 14 Oct 2022 05:08PM

Photo Stories