Skip to main content

India - Denmark: భారత్‌లో పర్యటించిన డెన్మార్క్‌ యువరాజు

నాలుగు రోజుల పర్యటనలో భాగంగా డెన్మార్క్‌ యువరాజు ఫ్రెడెరిక్‌ అండ్రీ హెన్రిక్, యువరాణి మేరీ ఎలిజబెత్‌ ఫిభ్రవరి 26న భారత్‌కు వచ్చారు.
India - Denmark

దాదాపు 2 దశాబ్దాల తర్వాత డెన్మార్క్‌ రాజకుటుంబీకులు భారత్‌ పర్యటనకు రావడం ఇదే తొలిసారి. పర్యటనలో భాగంగా సీఐఐ ‘ఇండియా–డెన్మార్క్‌: పార్ట్‌నర్స్‌ ఫర్‌ గ్రీన్‌ అండ్‌ సస్టెయినబుల్‌ ప్రోగ్రెస్‌’ సెషన్‌ ను ఉద్దేశించి యువరాజు ఫ్రెడెరిక్‌ ప్రారంభోపన్యాసం చేశారు.

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 10 Mar 2023 05:30PM

Photo Stories