Skip to main content

Railway Printing Press: సికింద్రాబాద్‌ రైల్వే ప్రింటింగ్‌ ప్రెస్‌ మూసివేత

Railway Printing Press

సికింద్రాబాద్‌ లో 144 ఏళ్ల క్రితం నిజాం హయాంలో ఏర్పాటైన ప్రింటింగ్‌ ప్రెస్‌ ఇక గత చరిత్రగా మిగిలిపోనుంది. రైల్వే రిజర్వుడు, అన్రిజర్వుడు ప్రయాణ టికెట్లు, డైరీలు, క్యాలెండర్లు ప్రింటింగ్‌ చేసే ఈ ప్రెస్‌ని మూసివేయాలని రైల్వే బోర్డు నిర్ణయించింది. సికింద్రాబాద్‌(దక్షిణ మధ్య రైల్వే)తోపాటు బైకులా–ముంబయి (మధ్య రైల్వే), హౌరా(తూర్పు రైల్వే), శకుర్బస్తీ–దిల్లీ(ఉత్తర రైల్వే), రాయపురం–చెన్నై(దక్షిణ రైల్వే) ప్రింటింగ్‌ ప్రెస్‌లను మూసివేయనుంది. ఈమేరకు రైల్వే అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 20 May 2023 06:43PM

Photo Stories