Skip to main content

NextGen Digital Platform: ఎస్ఐసీకి నెక్ట్స్‌జెన్ డిజిటల్ ప్లాట్‌ఫాంను రూపాందించనున్న ఇన్ఫోసిస్!

భారతదేశంలోని ప్రముఖ ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎస్ఐఐసీ)కి డిజిటల్ పరివర్తన సర్వీసులు అందించే ప్రాజెక్టును దక్కించుకున్నట్లు ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ వెల్లడించింది.
LIC Appoints Infosys to build its NextGen Digital Platform

ఈ భాగస్వామ్యం ద్వారా.. ఇన్ఫీ ఎస్‌ఐ‌ఐ‌సికి తన నెక్ట్స్‌జెన్ డిజిటల్ ప్లాట్‌ఫాంను రూపాందించనుంది.  కస్టమర్లు, ఏజంట్లు, ఉద్యోగులకు డేటా ఆధారిత పర్సనలైజ్డ్ సేవలు అందించడం కోసం ఎస్ఐఐసీ చేపట్టిన డైవ్ (డిజిటల్ ఇన్నోవేషన్ అండ్ వేల్యూ ఎన్హాన్స్మెంట్) ప్రోగ్రాం కింద దీన్ని డిజైన్ చేయనుంది.

అలాగే, డిజిటల్ పరివర్తనకు అవసరమైన మౌలిక సదుపాయా లను కూడా ఇన్సీ ఏర్పాటు చేస్తుంది. ప్లాట్ఫాం అందుబాటులోకి వచ్చాక దాని నిర్వహణ బాధ్యతలను కూడా చేపడుతుంది.

5G: అమెరికాను వెనక్కి నెట్టి.. ప్రపంచంలో రెండో అతిపెద్ద 5జీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌గా భారత్

Published date : 18 Sep 2024 06:42PM

Photo Stories