Skip to main content

సింగరేణి సీఎండీ శ్రీధర్‌కు మహంతం పురస్కార్

సింగరేణి సంస్థ ఐదేళ్లుగా జాతీయ స్థాయిలో అమ్మకాలు, లాభాల్లో అత్యధిక వృద్ధిరేటు సాధించేలా కృషి చేసిన సంస్థ సీఎండీ శ్రీధర్‌కు ‘భారతీయ మహంతం పురస్కార్ 2019-20 (ది లీడర్)’ అవార్డు లభించింది.
Current Affairsథాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో ఫిబ్రవరి 7న జరిగిన ఓ కార్యక్రమంలో మొరాకో రాయబారి అబ్దెలిల్లాహ్ అల్ హోస్ని, మాల్దీవ్‌‌స రాయబారి మహ్మద్ జిన్నా చేతుల మీదుగా శ్రీధర్ ఈ అవార్డు అందుకున్నారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
భారతీయ మహంతం పురస్కార్ 2019-20 (ది లీడర్) విజేత
ఎప్పుడు : ఫిబ్రవరి 7
ఎవరు : సింగరేణి సీఎండీ శ్రీధర్
ఎక్కడ : బ్యాంకాక్, థాయ్‌లాండ్
ఎందుకు : సింగరేణి సంస్థ అమ్మకాలు, లాభాల్లో అత్యధిక వృద్ధిరేటు సాధించేలా కృషి చేసినందుకు
Published date : 10 Feb 2020 05:47PM

Photo Stories