Skip to main content

AP Government Jobs : ఏపీ విద్యాశాఖలో 679 పోస్టులు మంజూరు.. కీల‌క‌ ఉత్తర్వులు జారీ

సాక్షి ఎడ్యుకేష‌న్ : విద్యాశాఖలో మరో కీలక సంస్కరణకు ఆంధ్రప్రదేశ్ ప్ర‌భుత్వం శ్రీకారం చుట్టారు.

ఎంఈఓ-2 పోస్టులను మంజూరు చేస్తూ సెప్టెంబ‌ర్ 17వ తేదీన (శనివారం) రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించి 679 ఎంఈఓ-2 పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. పాఠశాలల నిర్వహణ కోసం ఈ అదనపు ఎంఈవోల నియామకం చేపట్టారు.

TET Cum TRT Notification 2022 : టెట్ క‌మ్ టీఆర్‌టీ నోటిఫికేష‌న్‌.. పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి

ఇటీవ‌లే టీచ‌ర్ ఉద్యోగాల‌కు కూడా..

Teacher Jobs

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం టెట్ క‌మ్ టీఆర్‌టీ ద్వారా సెకండరీ గ్రేడ్‌ టీచర్ (SGT) ఉద్యోగాల భ‌ర్తీకి ఇటీవ‌లే నోటిఫికేష‌న్ విడుద‌ల చేసిన విష‌యం తెల్సిందే. జిల్లా, మండల ప్రజా పరిషత్‌(ZPP/MPP) స్కూళ్లలో 199 పోస్టులు, మున్సిపల్‌ స్కూళ్లలో 15 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.మొత్తం ఈ టెట్ క‌మ్ టీఆర్‌టీ ద్వారా 214 ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ పోస్టులకు https://cse.ap.gov.in/DSE ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తులను కూడా స్వీక‌రిస్తున్నారు. ఈ టీచర్‌ పోస్టుల భర్తీకి అక్టోబర్‌ 23 నుంచి పరీక్షలు నిర్వహించనున్నారు.

డీఎస్సీ/టెట్‌ స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

 

TET/DSC 2022: కచ్చితంగా ఉద్యోగం సాధించాలనుకునే వారికి మాత్రమే..

ఇవి పాటిస్తే.. టీచ‌ర్ జాబ్ మీదే..||DSC Best Preparation Tips||DSC Best Books|| DSC Syllabus|| TET Tips

Published date : 17 Sep 2022 03:20PM

Photo Stories