DECET 2024 Results: డీఈసెట్‌ –2024 ఫలితాల విడుదల

సాక్షి, హైదరాబాద్‌: డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ, డిప్లొమా ఇన్‌ ప్రీ స్కూల్‌ ఎడ్యుకేషన్‌లో ప్రవేశానికి నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఫలితాలను జూలై 24న‌ విద్యాశాఖ వెల్లడించింది.

తెలుగు మీడియం విద్యార్థులు 8,189 మంది పరీక్ష రాయగా 6,644 (81.13%)అర్హత సాధించారు. ఇంగ్లిష్‌ మీడియంలో 6,280 మంది పరీక్ష రాయగా 5,024 (80%), ఉర్దూ మీడియంలో 681 మందికి 364 మంది (53.45%) అర్హత పొందారు. 

చదవండి:

NEET UG 2024:‘నీట్‌ యూజీ-2024’కు రీ ఎగ్జామ్‌ లేదు: సుప్రీంకోర్టు

NEET UG 2024 : నీట్‌ యూజీ–2024 ప్రశ్నకు ఒకే ఆన్సర్‌.. సుప్రీంకు నిపుణుల కమిటీ రిపోర్టు

#Tags