Skip to main content

Junior Lecturers: పీఆర్సీ కమిటీతో ప్రభుత్వ జూనియర్‌ లెక్చరర్ల సంఘం భేటీ

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ జూనియర్‌ లెక్చరర్ల సంఘం రెండో పీఆర్సీ కమిటీతో భేటీ అయింది. ప్రభుత్వ జూనియర్‌ లెక్చరర్లు, ప్రధానాచార్యులు ఇతర ఉన్నతాధికారుల వేతన సవరణకు సంబంధించి సమగ్ర నివేదికను అందించడంతోపాటు కూలంకషంగా చర్చించారు.
Hyderabad Junior Lecturers and Principals Presenting Salary Report  Government Junior Lecturers Association met with PRC Committee Government Junior Lecturers Association Meeting

పెరుగుతున్న జీవన వ్య­యానికి అనుగుణంగా వేతన సవరణ చేయాలని కమిటీని కోరింది. కార్యక్రమంలో ఇంటర్‌ విద్యా జేఏసీ చైర్మన్‌  పి.మధుసూ­దన్‌రెడ్డి, సంఘం నేతలు కృష్ణ్ణకుమార్, కేఎస్‌ రామారావు, రవీందర్‌రెడ్డి, రామానుజాచా­ర్యులు తదితరులు పాల్గొన్నారు. 

చదవండి:

Fake Certificates: నకిలీ సర్టిఫికెట్‌ లెక్చరర్‌ తొలగింపు

TREIRB Telangana Gurukula Lecturer Posts-తుది తీర్పు మేరకే గురుకుల లెక్చరర్ల నియామకాలు,స్పష్టం చేసిన హైకోర్టు

Published date : 07 May 2024 11:27AM

Photo Stories