Skip to main content

Neeraj Chopra: డైమండ్‌ లీగ్‌ అథ్లెటిక్స్‌లో నీరజ్‌కు స్వర్ణం

Neeraj Chopra wins gold

డైమండ్‌ లీగ్‌ అథ్లెటిక్స్‌లో భారత జావెలిన్‌ త్రో స్టార్‌ నీరజ్‌ చోప్రా సత్తా చాటాడు. లుసానె అంచెలో అతడు అగ్రస్థానంతో స్వర్ణం కైవసం చేసుకున్నాడు. అంతేకాదు జ్యూరిచ్‌ డైమండ్‌ లీగ్‌ ఫైనల్స్‌కు కూడా అర్హత సాధించాడు. 2023 ప్రపంచ ఛాంపియన్‌ షిప్‌ బెర్తు సైతం దక్కించుకున్నాడు. డైమండ్‌ లీగ్‌ మీట్‌లో విజేతగా నిలిచిన తొలి భారత అథ్లెట్‌ నీరజే కావడం విశేషం. 

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 06 Sep 2022 07:00PM

Photo Stories