Skip to main content

Electric Bus: దేశంలో తొలి ఎలక్ట్రిక్‌ డబుల్‌ డెక్కర్‌ ఏసీ బస్సు

First Electric Double Decker AC Bus

ఎంతో ప్రతిష్టాత్మకంగా తయారు చేసిన ఈడబుల్‌ డెక్కర్‌ ఏసీ బస్సులను కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ముంబైలో ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పట్టణ రవాణా సంస్కరణలపై దృష్టి సారిస్తున్నామన్నారు. నగర రవాణాకు ఈ తరహా బస్సులు ఎంతో ఉపయోగకరమని తెలిపారు. ప్రస్తుతం యూకేలో ఈ బస్సులు వాడకంలో ఉండగా, త్వరలో భారత్‌ రోడ్లపైకి రానున్నాయి. 

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 02 Sep 2022 05:13PM

Photo Stories