Skip to main content

Bengaluru: బెంగళూరులో వైమానిక ప్రదర్శన

ఆసియాలోనే అతిపెద్ద వైమానిక ప్రదర్శనకు కర్ణాటకలోని బెంగళూరు వేదికైంది.
Aero India Show 2023 in Bengaluru

ఫిబ్రవరి 13 నుంచి ఐదు రోజులపాటు బెంగళూరులో ఉన్న యలహంక వైమానిక స్థావరంలో ఏరో ఇండియా–2023 జరిగింది. ఏరో ఇండియా–2023(14వ ఏరో ఇండియా) షోను ప్రధాని మోదీ ప్రారంభించారు. రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగే ఈ ఎయిర్‌ షో థీమ్‌ ఈ సంవత్సరానికి గాను.. ‘ది రన్‌ వే టు ఏ బిలియన్‌ ఆపర్చునిటీస్‌’.

                         >> Download Current Affairs PDFs Here

 

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 24 Feb 2023 06:01PM

Photo Stories