Skip to main content

EAPCET: 2,82,496 మంది హాజరు

EAPCET
ఏపీఈఏపీసెట్–2022కు 2,82,496 మంది హాజరు

అనంతపురం JNTU, Andhra Pradesh Council of Higher Education ఆధ్వర్యంలో నిర్వహించిన AP EAPCET–2022కు 3,01,172 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా, 2,82,496 మంది హాజరయ్యారని సెట్ చైర్మెన్ ఆచార్య జి.రంగ జనార్ధన, కన్వీనర్ ఆచార్య యం.విజయకుమార్ జూలై 12న ఒక ప్రకటనలో తెలిపారు. ఈ రోజుతో Engineering, Agriculture విభాగం పరీక్షలు ముగిశాయన్నారు. ఆంధ్రప్రదేశ్ సెంటర్లలో పరీక్షకు మొత్తం 2,88,410 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా 2,71,643 మంది హాజరయ్యారని, హైదరాబాద్ పరీక్ష కేంద్రాలలో 12,762 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా 10,853 మంది హాజరయ్యారని వివరించారు.

College Predictor 2021 - AP EAPCET | TS EAMCET

Published date : 13 Jul 2022 02:21PM

Photo Stories