Skip to main content

AP EAPCET – 2022: తొలిరోజు హాజరు శాతం ఇలా..

AP EAPCET – 2022
తొలిరోజు హాజరు శాతం ఇలా..

ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన ఏపీ AP EAPCET–2022 తొలిరోజు పరీక్షకు 93.54 శాతం మంది అభ్యర్థులు హాజరైనట్లు Andhra Pradesh Council of Higher Education కార్యదర్శి ప్రొఫెసర్‌ బి.సుధీర్‌ప్రేమ్‌కుమార్‌ జూలై 4న ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రెండు సెషన్లకు కలిపి 41,607 మంది రిజిస్టర్‌ కాగా 38,918 మంది పరీక్షకు హాజరైనట్లు వివరించారు. 

చదవండి: 

AP EAPCET 2021 Results - Engineering | Agri./Pharma

College Predictor 2021 - AP EAPCET

AP EAPCET - 2022: విజయానికి అనురించాల్సిన వ్యూహాలు... ప్రాక్టీస్‌కు ప్రాధాన్యం!

ఎంసెట్ స్ట‌డీమెటీరియ‌ర్‌, సిల‌బ‌స్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్ కోసం క్లిక్ చేయండి

Published date : 05 Jul 2022 03:20PM

Photo Stories