Ranji Trophy: రంజీ ట్రోఫీలో తొలిసారి ఛాంపియన్గా మధ్యప్రదేశ్
మధ్యప్రదేశ్.. రంజీ ట్రోఫీలో తొలిసారి ఛాంపియన్ గా నిలిచింది. టోర్నీలో 41సార్లు విజేతగా నిలిచిన ముంబయిని ఫైనల్లో ఓడించి ట్రోఫీని అందుకుంది. ఆదిత్య శ్రీవాత్సవ సారథ్యంలోని మధ్యప్రదేశ్ ఫైనల్లో 6 వికెట్ల తేడాతో ముంబయిని ఓడించింది.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
#Tags