Ranji Trophy: రంజీ ట్రోఫీలో తొలిసారి ఛాంపియన్‌గా మధ్యప్రదేశ్‌

Ranji Trophy 2022 Champion Madhya Pradesh

మధ్యప్రదేశ్‌.. రంజీ ట్రోఫీలో తొలిసారి ఛాంపియన్‌ గా నిలిచింది. టోర్నీలో 41సార్లు విజేతగా నిలిచిన ముంబయిని ఫైనల్లో ఓడించి ట్రోఫీని అందుకుంది. ఆదిత్య శ్రీవాత్సవ సారథ్యంలోని మధ్యప్రదేశ్‌ ఫైనల్లో 6 వికెట్ల తేడాతో ముంబయిని ఓడించింది.

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

#Tags