Skip to main content

రూ.9,500 కోట్ల వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన : PM Modi

PM lays foundation stone of projects
PM lays foundation stone of projects

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర పర్యటనలో భాగంగా రామగుండంలో నిర్వహిస్తున్న బహిరంగ సభలో వ్యవసాయాభివృద్ధికి, రైతుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు, సాధించిన ప్రయోజనాలను ప్రధాని నరేంద్ర మోదీ వివరించనున్నారు. నవంబర్ 12న రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని జాతికి అంకితం చేయనున్నారు. 

2016, ఆగస్ట్‌ 7న ఈ ఎరువుల ఫ్యాక్టరీకి మోదీ శంకు స్థాపన చేసిన విషయం తెలిసిందే. 

Also read: Telanganaలో 3 నేషనల్‌ హైవే విస్తరణ పనులకు మోదీ శంకుస్థాపన

ఏయే ప్రాజెక్టులు ప్రారంభిస్తారు?

  • ∙రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ జాతికి అంకితం 
  • ∙అక్కడ నిర్వహించే సభలోనే రూ.9,500 కోట్ల వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన  
  • ∙భద్రాచలం రోడ్డు, సత్తుపల్లి రైలు లైన్లు కూడా జాతికి అంకితం

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 10 Nov 2022 03:27PM

Photo Stories