Skip to main content

Geo tag: జియో ట్యాగింగ్‌లో కేరళకు అగ్రస్థానం

Kerala tops in Geo-tagging

‘జియో ట్యాగింగ్‌’లో దేశంలోనే కేరళ మొదటి స్థానంలో నిలిచింది. 2022–23 సంవత్సరానికి ఆ రాష్ట్రానికి చెందిన ఉత్పత్తులకే అత్యధిక జియో ట్యాగ్‌లు లభించాయి. జియోగ్రాఫికల్‌ ఇండికేషన్‌(జీఐ) రికార్డుల ప్రకారం– కేరళకు చెందిన బీన్స్‌, కందిపప్పు, నువ్వులు, వెల్లుల్లి, కర్బూజాలకు జియో ట్యాగ్‌లు లభించాయి. 2022–23లో మొత్తం 12 ఉత్పత్తులు జియో ట్యాగ్‌లను సాధించగా.. అందులో రెండు విదేశాలకు చెందినవి ఉన్నాయి. 2021–22లో మొత్తం 50 ఉత్పత్తులు జియో ట్యాగ్‌ లను సాధించాయి. ఆ ఏడాదిలో ఉత్తర్‌ ప్రదేశ్‌ 7 ట్యాగ్‌లను సాధించి అగ్రస్థానంలో నిలిచింది.

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 17 Apr 2023 05:55PM

Photo Stories