Gujarat: గుజరాత్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం

గుజరాత్‌ రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. రాష్ట్రంలో ఉమ్మడి పౌరస్మృతి (యూనిఫామ్‌ సివిల్‌ కోడ్‌–యూసీసీ)ని అమలు చేసేందుకు కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది.

ఇటీవల జరిగిన రాష్ట్ర కేబినెట్‌ భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. గత మే నెలలో యూసీసీని తమ రాష్ట్రంలో అమలు చేస్తామని ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.

October Weekly Current Affairs (National) Bitbank: Which village has been declared India's first 24x7 solar-powered village? 

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

#Tags