Skip to main content

IIIT: ప్రవేశాలకు కౌన్సెలింగ్

IIIT
ట్రిపుల్ ఐటీ ప్రవేశాలకు కౌన్సెలింగ్

నూజివీడు: రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి నవంబర్‌ 14న మూడో విడత కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. 4 ట్రిపుల్‌ ఐటీల్లో మిగిలిన 204 సీట్లకు, ఎన్‌సీసీకి సంబంధించి 40 సీట్లకు కౌన్సెలింగ్‌ను నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో నిర్వహిస్తున్నామన్నారు. 

చదవండి: 

IIIT: ఇంటర్‌ తరహా పరీక్షలు

IIIT: మునుగోడులో ట్రిపుల్ ఐటీ!

Published date : 14 Nov 2022 01:19PM

Photo Stories