Skip to main content

Paris Olympics 2024: పారిస్‌ ఒలింపిక్స్‌కు సిద్ధంగా ఉన్న ఏడుగురు భారత షట్లర్లు వీరే..

భారతదేశం ఏడుగురు బ్యాడ్మింటన్ క్రీడాకారులతో పారిస్ 2024 ఒలింపిక్స్‌కు బలమైన జట్టును పంపుతోంది.
Seven India Badminton Players To Compete in Paris Olympics

పీవీ సింధు: వరుసగా మూడో ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించనున్న సింధు.. 2016 రియోలో రజతం, 2020 టోక్యోలో కాంస్యం సాధించింది. ప్రస్తుతం 12వ ర్యాంక్‌లో ఉన్న సింధు, మహిళల సింగిల్స్‌లో భారత్‌కు ఒకే ఒక్క బెర్త్‌ను దక్కించుకుంది.

పురుషుల సింగిల్స్: HS పురుషాయ్ (9వ ర్యాంక్), లక్ష్య సేన్ (13వ ర్యాంక్) తొలిసారి ఒలింపిక్స్‌లో పోటీపడనున్నారు.

పురుషుల డబుల్స్: సాత్విక్‌ సాయిరాజ్ - చిరాగ్‌ శెట్టి జంట రెండోసారి ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది.

మహిళల డబుల్స్: అశ్విని పొన్నప్ప - తనీషా క్రాస్టో జంట ఒలింపిక్స్‌కు అరంగేట్రం చేయనున్నాయి. అశ్వినికి ఇది మూడో ఒలింపిక్స్ కాగా, తనీషాకు ఇది మొదటిసారి.

Paris Olympics: పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన ధీరజ్.. ఇందులో మూడో స్థానంలో..

Published date : 30 Apr 2024 01:06PM

Photo Stories