Skip to main content

Rana Ashutosh: ఎస్‌బీఐ కొత్త ఎండీగా రాణా అశుతోశ్‌ కుమార్‌ సింగ్

ఫైనాన్షియల్ సర్వీసెస్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ బ్యూరో (ఎఫ్‌ఎస్‌ఐబీ) రాణా అశుతోశ్‌ కుమార్‌ సింగ్‌ను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) కొత్త ఎండీగా ప్రతిపాదించింది.
FSIB Recommends Rana Ashutosh for State Bank's MD Post

ప్రస్తుతం సింగ్‌ ఎస్‌బీఐ డిప్యూటీ ఎండీగా ఉన్నారు. 

➢ ప్రస్తుతం ఎస్‌బీఐలో ఒక చైర్మన్, నలుగురు ఎండీలు ఉన్నారు.
➢ కొత్త ఎండీ నియామకం కోసం 16 మంది అభ్యర్థులను ఇంటర్వ్యూ చేశారు.
➢ రాణా అశుతోశ్‌ కుమార్‌ సింగ్‌ ఎంపికైతే, ఆయన డిప్యూటీ ఎండీ పదవి నుంచి ఎండీ స్థాయికి పదోన్నతి పొందుతారు.

RBI: ఐదు బ్యాంకులకు రూ.60.3 లక్షల జరిమానా విధించిందిన ఆర్బీఐ!!

Published date : 25 Apr 2024 01:09PM

Photo Stories