Skip to main content

PM SHRI Scheme: పీఎంశ్రీ పథకంతో విద్యార్థులకు ఎన్నో విషయాలపై అవగాహన..

ఈ విధంగా విద్యార్థుల్లో అవగాహన, విజ్ఞానం పెరిగే అవకాశం ఉంటుందని సీఓఈ ప్రిన్సిపాల్‌ తెలిపారు..
Knowledge for students with PM SHRI education scheme

మంచిర్యాల: పీఎంశ్రీ పథకానికి సీఓఈ విద్యాలయం ఎంపిక కావడం వల్ల విద్యార్థులు దర్శనీయ స్థలాలకు వెళ్లడానికి అవకాశం కలిగింది. ఇలాంటి విజ్ఞానయాత్ర వల్ల విద్యార్థులు ఎన్నో విషయాలపై అవగాహన పెంచుకోగలుగుతారు.

Self Employment for Women: మహిళలకు స్వయం ఉపాధి సంస్థ అందిస్తున్న ఉచిత శిక్షణ.. వివరాలు..

ప్రత్యక్షంగా వీక్షించేందుకు వీలుంటుంది. పాఠ్యపుస్తకాల్లోని చారిత్రాత్మక అంశాలను చదువుకోవడంతోనే సరిపోదు ప్రత్యక్షంగా చూడడం వల్ల విద్యార్థుల్లో మానసిక వికాసం వికసిస్తుంది. విద్యార్థులు ఎంతో కొంత విజ్ఞానాన్ని పొందారు.

– ఐనాల సైదులు, సీఓఈ ప్రిన్సిపాల్‌, బెల్లంపల్లి

Published date : 16 Apr 2024 05:42PM

Photo Stories