Skip to main content

AP SET Exam: ఏపీ సెట్‌ 2024 పరీక్ష నిర్వహణ..

ఇటీవలె నిర్వహించిన ఏపీ సెట్‌ పరీక్షను ఎస్కేయూ వీసీ పరిశీలించారు..
Inspection of AP SET 2024 exam on sunday  Andhra Pradesh State Eligibility Test 2024

అనంతపురం: ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఎలిజిబులిటీ టెస్ట్‌ (ఏపీ సెట్‌) – 2024ను ఆదివారం కట్టుదిట్టంగా నిర్వహించారు. మొత్తం 3,048 మంది అభ్యర్థులకు గాను 2,542 మంది హాజరయ్యారు. కాగా, పలు కేంద్రాలను ఎస్కేయూ వీసీ డాక్టర్‌ కె.హుస్సేన్‌రెడ్డి పరిశీలించారు. ఆయన వెంట వర్సిటీ రిజిస్ట్రార్‌ ఆచార్య ఎంవీ లక్ష్మయ్య, సెట్‌ రీజనల్‌ కో–ఆర్డినేటర్‌ ప్రొఫెసర్‌ పి.వెంకటరమణ, తదితరులు ఉన్నారు.

SVNIRTER CET 2024: ఎస్‌వీఎన్‌ఐఆర్‌టీఏఆర్‌ సెట్‌ పరీక్షతో ఈ కళాశాలల్లో ప్రవేశం..

Published date : 29 Apr 2024 03:01PM

Photo Stories