Skip to main content

డిగ్రీలో ఆన్‌లైన్ బోధనకు కసరత్తు..!

సాక్షి, హైదరాబాద్: కరోనా నేపథ్యంలో డిగ్రీలో ఆన్‌లైన్, డిజిటల్ పాఠాలకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఉన్నత విద్యా మండలి భావిస్తోంది. దీని కోసం ఒక సర్వర్‌ను ఏర్పాటు చేసి, బ్యాండ్ విడ్‌‌త పెంచేందుకు కసరత్తు చేస్తోంది.
Published date : 23 May 2020 02:48PM

Photo Stories