ప్రధానమంత్రి స్కీమ్ ఫర్ మెంటరింగ్ యంగ్ ఆదర్స్
యువరచయతలను ప్రోత్సహించి వారికి కావల్సిన సలహాలను, సూచనల ను ఇచ్చి వారిని గొప్పవ్యక్తులుగా మలుచుకునేలా ఈ స్కీమ్ చేస్తోంది.
ఈ పథకం ద్వారా వారికి స్కాలర్షిప్లు అందించి, భారతదేశ సంస్కృతి, సాహిత్యాన్ని ఏ అంతర్జాతీయ వేదికపైన ప్రదర్మించగలిగే గొప్పమహోన్నత వ్యక్తులుగా తీర్చిదిద్దుతుంది. అంతేకాదు భవష్యత్తరాలకు కావల్సిన నాయకులును తయారుచేస్తోంది.
ప్రధానమంత్రి స్కీమ్ ఫర్ మెంటరింగ్ యంగ్ ఆదర్స్
అర్హత:
స్కాలర్షిప్ వివరాలు...
ఇవి కూడా చదవండి: డిజిటల్ భారతీ కోవిడ్ స్కాలర్షిప్
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి
దరఖాస్తులకు చివరితేది: జూలై 31, 2021
పూర్తి వివరాలకు వెబ్సైట్: https://www.mygov.in/campaigns/mentoring-young-authors/
ప్రధానమంత్రి స్కీమ్ ఫర్ మెంటరింగ్ యంగ్ ఆదర్స్
అర్హత:
- భారతీయుడై ఉండాలి.
- వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
- భారతదేశ చరిత్ర, సంస్కృతి పై మంచి పరిజ్ఞానం ఉండాలి.
స్కాలర్షిప్ వివరాలు...
- ఈ పథకం ద్వారా ప్రతినెల రూ. 50,000(ఆరు నెలలకు రూ.3 లక్షలు చెల్లిస్తారు) అందజేస్తారు.
- వారు రచించిన పుస్తకాలను 10% ప్రచురిస్తారు.
ఇవి కూడా చదవండి: డిజిటల్ భారతీ కోవిడ్ స్కాలర్షిప్
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి
దరఖాస్తులకు చివరితేది: జూలై 31, 2021
పూర్తి వివరాలకు వెబ్సైట్: https://www.mygov.in/campaigns/mentoring-young-authors/