Skip to main content

ఏయూఎస్‌ఐబీ–2021లో బీబీఏ, ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశాలు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని విశాఖపట్నంలో ఉన్న ఆంధ్రా యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ బిజినెస్‌(ఏయూఎస్‌ఐబీ).. 2021 విద్యా సంవత్సరానికి సంబంధించి ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీబీఏ, ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం సీట్ల సంఖ్య: 120
అర్హత: కనీసం 50శాతం మార్కులతో ఇంటర్మీడియట్‌(10+2) ఉత్తీర్ణులైన అంతర్జాతీయ/భారత విద్యార్థులు అర్హులు. ఇంటర్మీడియట్‌ రెండో సంవత్సరం ఫలితాల కోసం చూస్తున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంపిక విధానం: గ్రూప్‌ డిస్కషన్, పర్సనల్‌ ఇంటర్వూ్య ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 31.07.2021

గ్రూప్‌ డిస్కషన్‌ అండ్‌ పర్సనల్‌ ఇంటర్వూ తేది: 2021 ఆగస్ట్‌ 05,06.

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: www.audoa.in

Photo Stories