ఏయూఎస్ఐబీ–2021లో బీబీఏ, ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో ఉన్న ఆంధ్రా యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్(ఏయూఎస్ఐబీ).. 2021 విద్యా సంవత్సరానికి సంబంధించి ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ బీబీఏ, ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం సీట్ల సంఖ్య: 120
అర్హత: కనీసం 50శాతం మార్కులతో ఇంటర్మీడియట్(10+2) ఉత్తీర్ణులైన అంతర్జాతీయ/భారత విద్యార్థులు అర్హులు. ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం ఫలితాల కోసం చూస్తున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక విధానం: గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వూ్య ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 31.07.2021
గ్రూప్ డిస్కషన్ అండ్ పర్సనల్ ఇంటర్వూ తేది: 2021 ఆగస్ట్ 05,06.
పూర్తి వివరాలకు వెబ్సైట్: www.audoa.in
అర్హత: కనీసం 50శాతం మార్కులతో ఇంటర్మీడియట్(10+2) ఉత్తీర్ణులైన అంతర్జాతీయ/భారత విద్యార్థులు అర్హులు. ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం ఫలితాల కోసం చూస్తున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక విధానం: గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వూ్య ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 31.07.2021
గ్రూప్ డిస్కషన్ అండ్ పర్సనల్ ఇంటర్వూ తేది: 2021 ఆగస్ట్ 05,06.
పూర్తి వివరాలకు వెబ్సైట్: www.audoa.in