ఎంసెట్– 2021 రీషెడ్యూలు చేసుకోవడానికి మరో రోజు గడువు పెంపు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: టీఎస్ ఎంసెట్, బిట్శాట్ తేదీలు ఒకేరోజు ఉన్న విద్యార్థులు ఎంసెట్ను రీషెడ్యూల్ చేసుకోవడానికి మరోరోజు గడువు పొడిగించినట్లు ఉన్నత విద్యామండలి ప్రకటించింది. విద్యార్థులు బుధవారం వరకు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ లింబాద్రి తెలిపారు.
చదవండి: ఇంటి దగ్గరే ‘సాక్షి’ ఎంసెట్, నీట్ మాక్ టెస్టులు.. ఆగస్టు 1న ఎంసెట్..
చదవండి: లోక్సభలో ఏపీ జాబ్ క్యాలెండర్
చదవండి: నాబార్డులో 162 పోస్టులకు నోటిఫికేషన్
ఎంసెట్ తేదీని మార్చుకునేందుకు ఇప్పటికే ఒకరోజు అవకాశమిచ్చారు. అయితే చాలా మంది విద్యార్థులు పరీక్ష తేదీలు మార్చుకోలేకపోయారన్న ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ విజ్ఞప్తితో తాజాగా మరోరోజు అవకాశమిచ్చారు. విద్యార్థులు ఇ–మెయిల్ ద్వారా ఎంసెట్ కన్వీనర్కు తమ అభ్యర్థనను పంపవచ్చు.
టీఎస్ ఎంసెట్ – 2021 స్టడీ మెటీరియల్, సిలబస్, బిట్ బ్యాంక్స్, మోడల్ పేపర్లు, ఆన్లైన్ ప్రాక్టీస్ టెస్ట్స్, మాక్టెస్ట్స్.. ఇతర అప్డేట్స్ కోసం క్లిక్ చేయండి.
చదవండి: లోక్సభలో ఏపీ జాబ్ క్యాలెండర్
చదవండి: నాబార్డులో 162 పోస్టులకు నోటిఫికేషన్
ఎంసెట్ తేదీని మార్చుకునేందుకు ఇప్పటికే ఒకరోజు అవకాశమిచ్చారు. అయితే చాలా మంది విద్యార్థులు పరీక్ష తేదీలు మార్చుకోలేకపోయారన్న ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ విజ్ఞప్తితో తాజాగా మరోరోజు అవకాశమిచ్చారు. విద్యార్థులు ఇ–మెయిల్ ద్వారా ఎంసెట్ కన్వీనర్కు తమ అభ్యర్థనను పంపవచ్చు.
టీఎస్ ఎంసెట్ – 2021 స్టడీ మెటీరియల్, సిలబస్, బిట్ బ్యాంక్స్, మోడల్ పేపర్లు, ఆన్లైన్ ప్రాక్టీస్ టెస్ట్స్, మాక్టెస్ట్స్.. ఇతర అప్డేట్స్ కోసం క్లిక్ చేయండి.
Published date : 28 Jul 2021 03:03PM