నాబార్డులో 162 పోస్టులకు నోటిఫికేషన్
Sakshi Education
నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డు)లో ఖాళీగా ఉన్న 162 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు.
148 గ్రేడ్–ఏ అసిస్టెంట్ మేనేజర్ (రూరల్ డెవలప్మెంట్ బ్యాంకింగ్ సర్వీస్), 5 గ్రేడ్–ఏ అసిస్టెంట్ మేనేజర్ (రాజ భాషా సర్వీస్), రెండు గ్రేడ్–ఏ అసిస్టెంట్ మేనేజర్ (ప్రోటోకాల్ అండ్ సెక్యూరిటీ సర్వీస్), 7 గ్రేడ్–బీ మేనేజర్ (రూరల్ డెవలప్మెంట్ బ్యాంకింగ్ సర్వీసెస్) పోస్టుల భర్తీకి జూలై 17వ తేదీన నోటిఫికేషన్ జారీ చేసినట్టు నాబార్డు సీజీఎం ఓ ప్రకటనలో తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 7వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు ఎన్ఏబీఏఆర్డీ.వోఆర్జీలో పరిశీలించాలని సూచించారు.
చదవండి: ఇంజనీరింగ్ కెరీర్పై..ఎస్ఆర్ఎం యూనివర్సిటీ - ఏపీ, ‘సాక్షి’ సంయుక్తంగా వెబినార్
చదవండి: ఎంబీబీఎస్ విద్యార్థులకు కరోనా విధులు.. థర్డ్ వేవ్ వస్తే ఫైనలియర్..
చదవండి: ఇంజనీరింగ్ కెరీర్పై..ఎస్ఆర్ఎం యూనివర్సిటీ - ఏపీ, ‘సాక్షి’ సంయుక్తంగా వెబినార్
చదవండి: ఎంబీబీఎస్ విద్యార్థులకు కరోనా విధులు.. థర్డ్ వేవ్ వస్తే ఫైనలియర్..
Published date : 27 Jul 2021 03:24PM