Skip to main content

గుడ్ న్యూస్: 2,000 మంది ఫ్రెషర్లను నియమించుకోనున్న పెర్సిస్టెంట్..!

ముంబై: ఐటీ రంగ సంస్థ పెర్సిస్టెంట్ సిస్టమ్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2,000 మంది ఫ్రెషర్లను నియమించుకోనుంది.
వ్యాపార అవసరాన్నిబట్టి అనుభవలను సైతం కొత్తగా చేర్చుకోనుంది. గత 9 నెలల్లో 4,200 మందిని కంపెనీ చేర్చుకుంది. వీరిలో 700 మంది ఫ్రెషర్లు. జూన్‌ నాటికి సంస్థలో మొత్తం 14,904 మంది ఉద్యోగులు ఉన్నారని పెర్సిస్టెంట్‌ సిస్టమ్స్‌ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ సునిల్‌ సప్రే వెల్లడించారు.

చ‌ద‌వండి: ఏపీ పీసెట్‌– 2021 కన్వీనర్‌గా డాక్టర్‌ జాన్సన్‌

చ‌ద‌వండి: ‘విద్యా కానుక’ ప్రతి వస్తువు నాణ్యంగా ఉండాలి: ఆదిమూలపు సురేష్
Published date : 24 Jul 2021 03:47PM

Photo Stories