Breaking News TS EAMCET 2025 Results: తెలంగాణ ఎంసెట్ ఫలితాల విడుదల
Sakshi Education
ఎంసెట్ అభ్యర్థులకు అలర్ట్.. తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల.
Breaking News Telangana EAPCET 2025 results to be out on May 11 News In Telugu
తెలంగాణ ఎంసెట్ ఫలితాలు ఈనెల 11న విడుదల. సీఎం రేవంత్రెడ్డి ఫలితాలను రిలీజ్ చేసారు. కాగా TS EAPCET 2025 ఇంజినీరింగ్ విభాగపు ఆన్లైన్ పరీక్షలు మే 29 నుంచి మే 4 వరకు మూడు రోజుల పాటు జరిగాయి.
ఈ విభాగానికి మొత్తం 2,20,327 మంది అభ్యర్థులు దరఖాస్తు చేయగా, 2,07,190 మంది (94.04%) హాజరయ్యారు. అగ్రికల్చర్ & ఫార్మసీ విభాగానికి సంబంధించి 86,762 మంది దరఖాస్తు చేసుకోగా, 81,198 మంది (93.59%) పరీక్షకు హాజరయ్యారు.
అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్ పరీక్షలు – ఏప్రిల్ 29, 30 తేదీల్లో
ఇంజనీరింగ్ స్ట్రీమ్ పరీక్షలు – మే 2 నుంచి 4 తేదీల వరకు జరిగిన సంగతి తెలిసిందే.