India vs Ireland 2nd T20I 2022: 2–0తో ఐర్లాండ్పై భారత్ సిరీస్ విజయం
Sakshi Education
ఐర్లాండ్తో జరిగిన రెండు టి20 మ్యాచ్ల సిరీస్ ని భారత్ 2 - 0 తేడాతో గెలుచుకుంది. జూన్ 28న చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా జరిగిన రెండో టి20లో భారత్ 4 పరుగుల తేడాతో ఐర్లాండ్ను ఓడించి 2–0తో సిరీస్ సొంతం చేసుకుంది. దీపక్ హుడా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ద సీరీస్ గా నిలిచాడు.
Also read: Quiz of The Day (June 29, 2022): సిగరెట్ పొగలో ఉండే రేడియోధార్మిక పదార్థం ఏది?
Published date : 29 Jun 2022 05:55PM