Mohinder K. Midha : లండన్ తొలి దళిత మేయర్?
Sakshi Education
భారత సంతతికి చెందిన నాయకురాలు, యూకేలో ప్రతిపక్ష లేబర్ పార్టీ కౌన్సిలర్ మొహిందర్ కె.మిధా పశ్చిమ లండన్లోని ఈలింగ్ కౌన్సిల్ మేయర్గా ఎన్నికయ్యారు.
లండన్లో తొలి దళిత మహిళా మేయర్గా రికార్డుకెక్కారు. ఆమె ఎన్నిక పట్లయ లేబర్ పార్టీ హర్షం వ్యక్తం చేసింది. ఇది తమకు గర్వకారణమని యూకే లోని ‘ఫెడరేషన్ ఆఫ్ అంబేడ్కరైట్, బుద్ధిస్ట్ ఆర్గనైజేషన్’ చైర్మన్ సంతోష్దాస్ చెప్పారు.
- Palm Oil Exports: పామాయిల్ ఎగుమతులపై నిషేధం తొలగించిన దేశం?
Published date : 26 May 2022 02:53PM