James McDivitt: అపోలో–9 వ్యోమగామి మెక్ డివిట్ కన్నుమూత
Sakshi Education

చంద్రుడిపైకి మానవులను పంపడానికి ముందు అమెరికా ప్రయోగాత్మకంగా చేపట్టిన అపోలో–9 యాత్రకు నేతృత్వం వహించిన వ్యోమగామి జేమ్స్ఎ మెక్డివిట్(93) కన్నుమూశారు. 1969లో జరిగిన ఆ యాత్రలో భాగంగా జాబిలిపైకి పంపాల్సిన పరికరాలను భూకక్ష్యలోకి తరలించి, వాటి సామర్థ్యాన్ని పరీక్షించారు.1965లో జెమినీ–4 మిషన్ కు ఆయన నేతృత్వం వహించారు.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP

Published date : 28 Oct 2022 05:34PM