Skip to main content

Buddha sculpture: వాఘా సరిహద్దులో 2 వేల క్రితం నాటి బుద్ధుడి విగ్రహం స్వాధీనం

దాదాపు 2వేల ఏళ్ల క్రితం నాటి పురాతన బుద్ధుడి విగ్రహాన్ని అమృత్‌సర్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
2000 years old Buddha sculpture seized at Wagah border

విగ్రహం గుర్తించిన వెంటనే ఆర్కియాలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా అందించిన వివరాల ప్రకారం– ఈ విగ్రహం క్రీ.శ 2 లేదా క్రీ.శ 3వ శాతాబ్దానికి చెందినదిగా ధ్రువీకరించినట్టు తెలిపారు. భారత పురాతన వస్తువుల చట్టం 1972 ప్రకారం– దీన్ని పురాతన వస్తువుగా పరిగణించి, స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.
 

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 25 Nov 2022 06:17PM

Photo Stories