రోమ్ ఓపెన్ చాంపియన్గా ప్లిస్కోవా
Sakshi Education
రోమ్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్-1000 టోర్నమెంట్లో చెకోస్లొవేకియాకి చెందిన టెన్నిస్ క్రీడాకారిణి కరోలినా ప్లిస్కోవా చాంపియన్గా నిలిచింది.

మే 19న జరిగిన మహిళల విభాగం ఫైనల్లో ప్లిస్కోవా 6-3, 6-4తో జొహన్నా కొంటా(బ్రిటన్) పై గెలుపొంది టైటిల్ను సాధించింది. మరోవైపు ఫురుషుల విభాగంలో స్పెయిన్కి చెందిన రాఫెల్ నాదల్ విజేతగా నిలిచాడు. ఈ విజయంతో నాదల్ అత్యధికంగా 34 మాస్టర్స్ సిరీస్ టైటిల్స్ నెగ్గిన ప్లేయర్గా రికార్డు నెలకొల్పాడు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : రోమ్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్-1000 టోర్నమెంట్ విజేత
ఎప్పుడు : మే 19
ఎవరు : కరోలినా ప్లిస్కోవా
ఎక్కడ : మహిళల విభాగంలో
క్విక్ రివ్యూ :
ఏమిటి : రోమ్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్-1000 టోర్నమెంట్ విజేత
ఎప్పుడు : మే 19
ఎవరు : కరోలినా ప్లిస్కోవా
ఎక్కడ : మహిళల విభాగంలో
Published date : 21 May 2019 05:46PM